ఒలింపిక్ రజత పతకం సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు. 2016లో రియో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్లో రజత పతకాన్ని గెలుచుకుంది.
ఒలింపిక్ రజత పతకం సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు. 2016లో రియో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్లో రజత పతకాన్ని గెలుచుకుంది.